ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య కార్యదర్శిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రమోద్ కుమార్ మిశ్రా(71) నియమితులయ్యారు.అలాగే ప్రధాని ముఖ్య సలహాదారుగా మాజీ కేబినెట్ కార్యదర్శి పి.కె. సిన్హా(64) నియమితులయ్యారు. ఈ మేరకు సెప్టెంబర్ 11న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1972 గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారైన మిశ్రా, 2014-19 మధ్యకాలంలో ప్రధాని అదనపు ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంలోని ఉన్నత పదవుల భర్తీ విషయంలో కీలక సంస్కరణలను ప్రవేశపెట్టారు. వ్యవసాయం, విపత్తు నిర్వహణ, విద్యుత్, మౌలికవసతులు, ఆర్థిక రంగాల్లో ఆయనకు విశేషానుభవం ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...
-
తెలంగాణ ఆధునిక కవులు సురవరం ప్రతాపరెడ్డి : స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్. మద్రాస్లో లా చేశారు. రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి, పి...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
No comments:
Post a Comment