Friday, 1 February 2019

డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ అదనపు స్వతంత్ర డైరెక్టర్ గా శిఖా శర్మ

డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ అదనపు స్వతంత్ర డైరెక్టర్ గా  యాక్సిస్ బ్యాంకు మాజీ ఎండీ శిఖా శర్మ నియమితులయ్యారు .
ఈమె ఈ పదవిలో 5 సంపాటు కొనసాగుతారు
ఈమె నియామకం జనవరి 31 నుండి అమల్లోకి వస్తుంది.

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...